చిత్రం: మౌన రాగం(1986)
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఇళయరాజా
మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో ఏల ఈవేళా కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా ఏల అదేలా ఆవేదనే.. ఈనాటికీ.. మిగిలింది నాకూ ! మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో ఏల ఈవేళా తామరలపైనా నీటిలాగా భర్తయూ భార్యయూ కలవరంటా తోడుగా చేరీ బ్రతికేందుకూ సూత్రమూ మంత్రమూ ఎందుకంటా సొంతం అనేది లేకా ప్రేమ బంధాలు లేకా మోడంటి జీవితం ఇంకేలా ! హ ! మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో .. ఏల ఈవేళ వేదికై పోయే మన కధంతా నాటకం ఆయెనూ మనుగడంతా శోధనై పోయే హృదయమంతా బాటలే మారెనే పయనమంతా పండిచవే వసంతం పంచవేలా సుగంధం నా గుండె గుడిలో నిలవాలీ .. రా ! మల్లెపూల చల్లగాలి మంటరేపె సందెవేళలో ఏల ఈవేళా కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా ఏల అదేలా ఆవేదనే ఈనాటికీ మిగిలింది నాకూ !
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి